కర్లపాలెంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

కర్లపాలెంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

BPT: కర్లపాలెంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ శ్రీదేవి ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆమె స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు.