తిరుమల శ్రీవారి భక్తులకు BIG UPDATE

తిరుమల శ్రీవారి భక్తులకు BIG UPDATE

AP: తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి 3 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ఇవాళ ఉదయం 10 నుంచి డిసెంబర్ 1న సాయంత్రం 5 గంటల వరకు https://ttdevasthanams.ap.gov.in/ TTD యాప్‌లో ఎలక్ట్రానిక్ డిప్‌కు వివరాలు నమోదు చేసుకోవాలి. DEC 2న 2PMకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు వెల్లడిస్తారు.