రేపు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

SRD: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావిణ్య శనివారం తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ప్రజల నుంచి అధికారులు నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలు అక్కడికి అక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.