ఎన్నికల హామీల్లో 95% అమలు: మంత్రి ఆనం

ఎన్నికల హామీల్లో 95% అమలు: మంత్రి ఆనం

AP: దేవాదాయశాఖలో ఎన్నికల హామీలను 95% అమలు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కర్నూలు దేవాదాయశాఖ పరిపాలన భవనం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. విజయవాడ తర్వాత ఇక్కడే అతిపెద్ద పరిపాలన భవనం ఏర్పాటు చేశామన్నారు. వైదిక, ఆగమ శాస్త్రం ద్వారా ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు చేసేందుకు ప్రభుత్వం GO ఇచ్చిందని.. టెంపుల్ టూరిజం కోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు.