గాంధీనగర్లో రోడ్షో నిర్వహించిన మోదీ

గుజరాత్లో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గాంధీనగర్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా త్రీవర్ణ జెండాలతో మోదీ స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. గుజరాత్ పట్టణ ప్రగతి 20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.