గాంధీభవన్‌కు బయలుదేరిన నాయకులు

గాంధీభవన్‌కు బయలుదేరిన నాయకులు

NLG: హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో జరిగే ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ ఛైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇవాళ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఛైర్మెన్ బోడ స్వామి ఆధ్వర్యంలో పలువురు బయలుదేరారు. చిట్యాల కనకదుర్గమ్మ గుడి ఆవరణ నుండి ఈ బృందం ఉత్సాహంగా తరలివెళ్లింది.