పారిశుద్ధ్య పనులు నిర్వహించిన సర్పంచ్

పారిశుద్ధ్య పనులు నిర్వహించిన సర్పంచ్

KMM: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ బోనకల్ మండల కేంద్రంలో సర్పంచ్ బానోతు జ్యోతి, ఉప సర్పంచ్ కొండ ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. డ్రైనేజీలు, రోడ్లకు ఇరువైపుల ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.