నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

SKLM: నరసన్నపేట మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాను ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు అధికారి సాయిరామ్ తెలిపారు. 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.