ఇంటింటికి మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

ఇంటింటికి మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

కోనసీమ: అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా మలికిపురంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ప్రధానంగా ఇచ్చిన హామీ ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఆ హామీ నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. గ్రామాలలో ఇంటింటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.