పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది: ఎమ్మెల్యే

పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది: ఎమ్మెల్యే

ATP: రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందిన టీడీపీ నాయకుడు లడ్డు ఇస్మాయిల్ భౌతికకాయాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సందర్శించారు. ఆయన మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.