ఆర్డీవోను కలిసిన మాజీ కార్పొరేటర్

ఆర్డీవోను కలిసిన మాజీ కార్పొరేటర్

HYD: సికింద్రాబాద్ ఏంఆర్వో ఆఫీస్‌లో ఆర్డీవో సాయిరాంను బుధవారం మోండా మార్కెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం 4 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న మారేడ్‌పల్లి 2BHK లబ్ధిదారుల జాబితాపై చర్చించారు. దీనికి ఆర్డీవో సానుకూలంగా స్పందించినట్లు కార్పొరేటర్ తెలిపారు.