SAతో వన్డే సిరీస్‌.. కొత్త కెప్టెన్ అతడే

SAతో వన్డే సిరీస్‌.. కొత్త కెప్టెన్ అతడే

SAతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత్‌ జట్టు కొత్త కెప్టెన్‌ను BCCI ప్రకటించింది.
టీమ్: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, KL రాహుల్(C), పంత్(VC), వాషింగ్టన్ సుందర్‌, జడేజా, కుల్‌దీప్, నితీష్ కుమార్, హర్షిత్ రాణా, గైక్వాడ్‌, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్, ధ్రువ్‌ జురెల్. కాగా, బుమ్రా, సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే.