'ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'

'ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'

RR: షాద్‌నగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమాన్ని MLA వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. పట్టణ అభివృద్ధి, ప్రజాసేవల మెరుగుదలే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.