దేహధారుడ్య పరీక్షలకు 253 మంది ఎంపిక

దేహధారుడ్య పరీక్షలకు 253 మంది ఎంపిక

SKLM: ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వు పోలీసు మైదానంలో గురువారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 638 అభ్యర్థులు హాజరుకావలసి ఉండగా 400మంది అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో ఛాతీ కొలత, ఎత్తు, 1600, 100 పరుగు, లాంగ్ జంపు ఈవెంట్‌లలో 253మంది అభ్యర్థులు క్వాలిఫైడ్ అయ్యారన్నారు.