'కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

'కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

WNP: పీఎం మోదీ నేతృత్వంలో పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా నాయకుడు బచ్చు రాము కోరారు. ఆదివారం వనపర్తిలోని 19, 20 వార్డులలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.