ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు

NTR: జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నేపాగ సుందర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య నియమాలు పాటించాలని, వ్యాయామం, పౌష్టికాహారం అవసరమని సూచించారు. ఆసుపత్రి సౌకర్యాలను పరిశీలించారు.