VIDEO: వైఎస్ జగన్ను కలిసిన భవానీపురం బాధితులు
GNTR: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం YS జగన్ను విజయవాడ భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు గురువారం కలిశారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ దుర్మార్గంగా తమ ప్లాట్స్ను కూటమి ప్రభుత్వం కూల్చివేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు.