ధాన్యం సేకరణ లక్ష్యాలపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి

ధాన్యం సేకరణ లక్ష్యాలపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి

NLG: తెలంగాణలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా కేంద్రం కేటాయింపులు పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రాసిన లేఖలో.. రబీ 2024-25కు సంబంధించిరా రైస్ కోటా తగ్గించి, 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేటాయించాలని కోరారు. బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని 20 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలన్నారు.