'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి'

'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి'

MNCL: బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ కే.చంద్రయ్య కోరారు. మంగళవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించలేకపోయారని గుర్తు చేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా 42 శాతం రిజర్వేషన్ ఉండాలన్నారు.