'ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే ప్రసవం క్షేమం'

'ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే ప్రసవం క్షేమం'

ADB: మహిళలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం పొందిన చూడాలని మండల వైద్యాధికారి డా. నిఖిల్ రాజ్ తెలిపారు. భీంపూర్ మండలంలోని టేకిడి రాంపూర్ గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీని ప్రసవం నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చుకున్నట్లు తెలిపారు. అనంతరం మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు.