కాకాణిని కలిసిన వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడు
NLR: వైసీపీ సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడిగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చలపతిని అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఈ నియామకం జరిగిందని, సర్వేపల్లిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చలపతి పేర్కొన్నారు.