పోలీసుల ఎదుట లోంగిపోయిన మావోయిస్టు సభ్యులు

పోలీసుల ఎదుట లోంగిపోయిన మావోయిస్టు సభ్యులు

BDK: జిల్లా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూతలో భాగంగా 33 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరారు.