హైదరాబాద్ వేదికగా ‘నార్త్ ఈస్ట్’ ఫెస్టివల్

హైదరాబాద్ వేదికగా ‘నార్త్ ఈస్ట్’ ఫెస్టివల్

TG: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదిక‌గా ఇవాళ్టి నుంచి 'నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్' ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు హాజరు కానున్నారు. ఈ ఉత్సవాలను తొలి విడతగా నవంబర్ 20-22 తేదీల్లో, రెండో విడతగా నవంబర్ 25-27 తేదీల్లో నిర్వహించనున్నారు.