అద్దె వాహనాల టెండర్లకు ఆహ్వానం
BDK: ఇల్లందు సింగరేణికోల్ మైన్స్లో అద్దె వాహనాల ఏర్పాటు కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఏరియా జీఎం కృష్ణయ్య శుక్రవారం తెలిపారు. జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్ విభాగంలో రూ. 590 చెల్లించి, ఈ నెల 24 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రకటన మైనింగ్ కార్యకలాపాలకు అవసరమైన రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది.