సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

NDL: మండల కేంద్రమైన జూపాడు బంగ్లాలోని ఐలమ్మ విగ్రహం ఎదుట బుధవారం వికలాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు.. దివ్యాoగుల పట్ల CM సానుభూతితో పాటు పెన్షన్లు పెంచడమే కాకుండా వికలాంగుల ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి ఆదుకుంటున్నందుకు CM చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.