మంత్రి చొరవతో తీరిన లో వోల్టేజ్ విద్యుత్ సమస్య

మంత్రి చొరవతో తీరిన లో వోల్టేజ్ విద్యుత్ సమస్య

JGL: వేసవికాలం దృష్ట్యా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్‌లో విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండేందుకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ చూపారు. ఎస్సీ కాలనీలోని 6, 9వ వార్డులో లో వోల్టేజ్ సమస్య ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి మినీ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేశారు. విద్యుత్ అధికారులు వీటిని బిగించారు.