విద్యార్థులకు చెస్ పోటీలు

VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవలో భాగంగా గురువారం పిల్లలకు చెస్ పోటీ నిర్వహించారు. సుమారు 364మంది స్కూల్ విద్యార్థులు హాజరైనట్లు ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి, ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ అగర్వాల్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు.