జిల్లాలో ఉ. 9 గంటల వరకు నమోదైన పోలింగ్
NZB: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 20.49 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు.