జిల్లాలో నేటి పత్తి ధర వివరాలు
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ. 8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ. 6,860గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పులేదు. ప్రైవేటు రూ. 50 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.