నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: కూసుమంచి మండలం జీళ్లచెరువు సబ్ స్టేషన్ పరిధిలోని నేలపట్ల ఫీడర్ మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్సతసున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ అశోక్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అగ్రహారం, నేలపట్ల గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.