సుభద్రపాలెంలో సోషల్ ఆడిట్ గ్రామసభ

సుభద్రపాలెంలో సోషల్ ఆడిట్ గ్రామసభ

E.G: నల్లజర్ల మండలం సుభద్రపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం రౌండ్ సోషల్ ఆడిట్ గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ MPDO కె.రాంబాబు, ఉపాధి హామీ ఏపీవో త్రిమూర్తులు, TNSF మండల అధ్యక్షులు గండ్రకోటి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. వికసిత భారత్ జి-రామ్-జి ఉపాధి హామీ పథకం 125 రోజులకు పొడిగించడం జరిగిందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.