నరసాపురం-చెన్నై వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
AP: ప.గో జిల్లా నరసాపురం-చెన్నై వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. నరసాపురం స్టేషన్ నుంచి కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, బొమ్మడి నాయకర్, బొలిశెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇకపై ఈ రైలు గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురం వరకు సర్వీసులు అందించనుంది.