ఉచిత వైద్య శిబిరం విజయవంతం: షేక్షావలి రెడ్డి

ఉచిత వైద్య శిబిరం విజయవంతం: షేక్షావలి రెడ్డి

NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో ఆదివారం నిర్వహించిన 62వ ఉచిత విద్య శిబిరం విజయవంతమైనట్లు డైరెక్టర్ షేక్షావలి రెడ్డి తెలిపారు. తమ తండ్రి దస్తగిరి రెడ్డి సొంత ఖర్చుతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 1400 మందికి ఉచిత వైద్యంతో పాటు, మెడిసిన్ భోజన సదుపాయం కల్పించామన్నారు.