ప్రజావాణికి 70 ఫిర్యాదులు అందాయి: కలెక్టర్

ప్రజావాణికి 70 ఫిర్యాదులు అందాయి: కలెక్టర్

RR: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని RR జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజావాణికి 70 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదుల సత్వరపరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.