యుద్ధం.. భారత్‌కు ఇరాన్ శుభవార్త

యుద్ధం.. భారత్‌కు ఇరాన్ శుభవార్త

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌‌కు ఇరాన్ శుభవార్త చెప్పింది. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని భారత్ కోసం తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ప్రకటించారు. భారత్‌తో సహా మిత్రదేశాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని ముంబైలోని ఇరాన్‌ కాన్సులేట్ కూడా X వేదికగా పోస్టు చేసింది.