SPMVV విద్యార్థిని జ్యోతికి డాక్టరేట్
TPT: SPMVV పరిశోధన విద్యార్థిని పీ.జ్యోతికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. ఎస్. జోష్న రాణి మార్గదర్శకత్వంలో, టైప్-2 మధుమేహం ఉన్న ప్రీమెనోపాజల్, పోస్టుమెనోపాజల్ మహిళల్లో నిద్ర సమస్యలపై ఆమె పరిశోధన చేశారు. ఆమెకు డాక్టరేట్ లభించడంతో పలువురు అభినందనలు తెలిపారు.