‘ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలి’

‘ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలి’

KRNL: ఆలూరు గెస్ట్ హౌస్‌లో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడు మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి అయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనిన్నారు. పనుల్లో ఆలస్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాల పెంపుతో కరువు నివారణకు పనులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.