"లడ్డు అంశంపై వేగంగా దర్యాప్తు జరగాలి"

W.G: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేగంగా దర్యాప్తు జరగాలని శనివారం ఆయన డిమాండ్ చేశారు.