నేడు జనగామకు కాంగ్రెస్ MLAల రాకా..!

JN: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు ఆదివారం స్టేషనఘన్పూర్ నియోజకవర్గ విస్తృత సమావేశంలో పాల్గొననున్నారు. ఎంపీ డా. కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి MLAలు నాయిని రాజేందర్, యశస్విని రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ హాజరుకానున్నారు.