రాజన్నను దర్శించుకున్న హైకోర్టు జస్టిస్

రాజన్నను దర్శించుకున్న హైకోర్టు జస్టిస్

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఆదివారం హైకోర్టు జస్టిస్ మధుసూదన్ దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు అధికారులకు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్ అధికారులను శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు.