ఏటూరునాగారం సమగ్ర అభివృద్ధికి కృషి: సర్పంచ్

ఏటూరునాగారం సమగ్ర అభివృద్ధికి కృషి: సర్పంచ్

MLG: ఏటూరునాగారం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు అన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని పలు వార్డులో ఇవాళ స్థానిక నేతలతో కలిసి సర్పంచ్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, గ్రామ అభివృద్ధికి అందరం సమన్వయంతో పని చేద్దామన్నారు.