తిరుపతి వాసులకు గమనిక

తిరుపతి వాసులకు గమనిక

TPT: సోమవారం జరగనున్న డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య తెలిపారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, 10:30 నుంచి 11:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.