నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

WNP: పట్టణం బాలానగర్లో ఉన్నటువంటి 33/11 KV ఉప కేంద్రంలో మరమ్మతుల దృష్ట్యా సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11గంటబ వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సుధాకర్ తెలిపారు. నర్సింగాయపల్లి రోడ్డు, పానగల్ రోడ్డు, చిట్యాల రోడ్డు, వల్లబ్ నగర్, బండారు నగర్, మెట్పల్లి, గాంధీనగర్, రాయిగడ్డ, శ్వేతా నగర్, పీర్లగుట్ట, తిరుమల కాలనీ వీధి ఏరియాలలో కరెంటు ఉండదన్నారు.