రైళ్లలో చోరీ.. విశాఖలో కాకినాడ వాసి అరెస్టు

రైళ్లలో చోరీ.. విశాఖలో కాకినాడ వాసి అరెస్టు

KKD: రన్నింగ్ ట్రైన్స్‌లో ల్యాఫ్‌టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్‌ఫెక్టర్ సీహెచ్. ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో స్టేషన్‌లో తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన అనంత దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షల విలువైన 4 ల్యాప్‌టాప్, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు.