వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

NDL: ఆత్మకూరు మండలం సిద్ధపల్లెలో సోమవారం వడదెబ్బ తగిలి నాగిరెడ్డి (85) అనే ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. ఉపాధి పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తోటి కూలీలు అధికారులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వృద్ధాప్యంలోనూ పనికి వచ్చిన నాగిరెడ్డి మరణం గ్రామంలో విషాదం నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.