నేడు వివిధ సరుకుల ధరలు ఇలా..!

నేడు వివిధ సరుకుల ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్‌కు కొత్త తేజ మిర్చి రూ. 14,800, పత్తి రూ. 7,100, పచ్చి పల్లి కాయ రూ. 5,400, మక్కలు (బిల్టి) రూ. 1,945, 341 మిర్చి (AC) రూ. 16,500, వండర్ హాట్ రూ. 19000 గా ధరలు ఉన్నాయి. నేడు మార్కెట్‌లో క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.