VIDEO: వరద తగ్గడంతో రవాణా సేవలు పునఃప్రారంభం

MLG: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఏటూరునాగారం(M) జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చడంతో మల్యాల, కొండాయి గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ఈ మేరకు ఆదివారం వరద ఉద్ధృతి తగ్గడంతో బోటింగ్ సేవలకు సహకరించడంతో ఈ గ్రామాలకు రవాణా సేవలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో కొండాయి, మల్యాల, ఐలాపూర్ గ్రామస్థులు రాకపోకలు కొనసాగిస్తున్నారు.