నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది.