ఎంపీ నిధులతో ఆర్టీసి ప్రయాణికులకు ఉచిత మినరల్ వాటర్

ఎంపీ నిధులతో ఆర్టీసి ప్రయాణికులకు ఉచిత మినరల్ వాటర్

NDL: ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ నిధులతో ఆర్టీసి కార్మికులు, ఉద్యోగులు, ప్రయాణికుల సౌకర్యం కోసం ఉచిత మినరల్ వాటర్ ఫ్లాంట్ నిర్మాణం చెపట్టారు. సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, రీజనల్ మేనేజర్ రజియా సుల్తాన సోమవారం మాట్లాడతూ.. ఆర్టీసి బస్టాండ్ ప్రాంగణంలో ఎంపీ నిధులతో చేపట్టే ప్లాంటును అందరు బాద్యతో ఉపయోగించుకోవాలని తెలిపారు.