LOC చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
MBNR: కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన చంద్రయ్య అనారోగ్యంతో HYD నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వం నుంచి మంజూరైనరూ. 2.50 లక్షల LOC పత్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బుధవారం బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.